Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక : ఎన్డీయే అభ్యర్థి గెలుపు

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే, ప్రతిపక్షా

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (12:00 IST)
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే, ప్రతిపక్షాల అభ్యర్ధిగా బీకే హరిప్రసాద్(కాంగ్రెస్‌) బరిలో దిగారు.
 
అయితే, గురువారం ఉదయం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నిక సందర్భంగా మొత్తం 222 మంది సభ్యులు సభకు హాజరుకాగా, ఆప్, వైసీపీ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కాగా... ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ సింగ్‌కు 125 ఓట్లు వచ్చాయి. అలాగే వ్యతిరేకంగా 98 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్డీయే అభ్యర్థి గెలిచినట్టు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments