Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక : ఎన్డీయే అభ్యర్థి గెలుపు

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే, ప్రతిపక్షా

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (12:00 IST)
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే, ప్రతిపక్షాల అభ్యర్ధిగా బీకే హరిప్రసాద్(కాంగ్రెస్‌) బరిలో దిగారు.
 
అయితే, గురువారం ఉదయం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నిక సందర్భంగా మొత్తం 222 మంది సభ్యులు సభకు హాజరుకాగా, ఆప్, వైసీపీ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కాగా... ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ సింగ్‌కు 125 ఓట్లు వచ్చాయి. అలాగే వ్యతిరేకంగా 98 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్డీయే అభ్యర్థి గెలిచినట్టు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments