Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (18:38 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందుకు తక్షణ సాయంగా రూ 3,737 కోట్లను విడుదల చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంతో 30 లక్షలకు పైచిలుకు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ రావడంతో దసరా పండుగ సీజన్‌లో మార్కెట్ డిమాండ్‌ పుంజుకుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దసరా లోపు ఉద్యోగుల ఖాతాల్లో బోనస్‌ మొత్తాన్ని ఒకే దపాలో జమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు.
 
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్‌ ఆఫీసులు, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే 17 లక్షల మంది “నాన్‌ గెజిటెట్‌” ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్ రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments