Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (18:38 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందుకు తక్షణ సాయంగా రూ 3,737 కోట్లను విడుదల చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంతో 30 లక్షలకు పైచిలుకు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ రావడంతో దసరా పండుగ సీజన్‌లో మార్కెట్ డిమాండ్‌ పుంజుకుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దసరా లోపు ఉద్యోగుల ఖాతాల్లో బోనస్‌ మొత్తాన్ని ఒకే దపాలో జమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు.
 
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్‌ ఆఫీసులు, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే 17 లక్షల మంది “నాన్‌ గెజిటెట్‌” ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్ రానుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments