విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

ఐవీఆర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (17:38 IST)
విమానంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేంద్ర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో విమానయానం చేసే అయ్యప్ప భక్తులను తమతో పాటు ఇరుముడిని తీసుకుని వెళ్లే అవకాశం వుండేది కాదు, ఐతే ఇకపై భక్తుల విన్నపాలను దృష్టిలో పెట్టుకుని ఇరుముడితో పాటు అయ్యప్ప భక్తులు విమానంలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించినట్లు మంత్రి తెలిపారు.
 
భద్రతా నియమాలను సవరించి ఈ మార్పులు తీసుకుని వచ్చామనీ, భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలియజేసారు. కూటమి ప్రభుత్వం భక్తుల అవసరార్థం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments