Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోరూ.43 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:09 IST)
ఢిల్లీలో స్మగ్లింగ్‌ చేస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రూ.43 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది స్మగ్లర్ల నుంచి 504 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవన్నీ 99.9 శాతం స్వచ్ఛమైనవని అధికారులు పేర్కొన్నారు. ఈ బంగారం బిస్కెట్లను మయన్మార్‌ నుంచి తీసుకొస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments