Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలి: బీజేపీ ఎంపీ స్వామి

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (15:11 IST)
భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. ఇండోనేషియా కరెన్సీలా మన దేశ కరెన్సీ పైనా దేవుళ్ల బొమ్మలు ముద్రిస్తే మంచి జరుగుతుందని స్వామి వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో మీడియాతో మాట్లాడిన సుబ్రహ్మణ్య స్వామి.. భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ప్రింట్.. మన కరెన్సీ పరిస్థితి మెరుగవుతుందన్నారు. 
 
ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ప్రింట్ చేయడాన్ని ప్రస్తావించిన స్వామి.. మన భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మపై ప్రధాని మోదీనే స్పందించాలన్నారు. అంతేకాదు నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించడానికి తాను పూర్తిగా అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ప్రింట్ చేయడాన్ని కూడా స్వామి పదే పదే మీడియా ప్రతినిధుల పక్షంలో కేంద్రానికి ఎత్తి చూపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments