Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాశాలలో కాల్పులు.. ఇంటర్ విద్యార్థిని దుర్మరణం..!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (13:31 IST)
బెంగుళూరులో ప్రగతి రెసిడెన్షియల్ కాలేజీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న మహేశ్ బుధవారం ఉదయం తుపాకీ చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇంటర్ విద్యార్థిని గౌతమి(18) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆమె స్నేహితురాలు శిరీష తీవ్రంగా గాయపడింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన వెంటనే మహేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ఈ ఘటన వెనుక ప్రేమ వ్వవహారమే కారణమని తెలుస్తోంది. తన ప్రేమను తిరస్కరించిన కారణంగానే మహేశ్, గౌతిమిపై కాల్పులు జరిపాడని సమాచారం. 
 
కాల్పుల సమాచారంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు. కాల్పుల ఘటనతో కళాశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందస్తు పథకం ప్రకారమే తమ కుమార్తెను హత్య చేసినట్టు గౌతమి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments