Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో మైనర్ బాలికపై ఏడుగురు అత్యాచారం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (15:45 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఓ బాలికపై ఏడుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్, మందర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న బాలికకు ఓ బాలుడు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకొని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే ఆరుగురు మైనర్లు ఉన్నారు. 
 
బాలికపై వారంతా అఘాయిత్యం చేసిన తర్వాత బైక్‌పై తీసుకొచ్చిన బాలుడే ఆమెను ఇంటి వద్ద దిగబెట్టాడు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments