Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వివాదంలో సాక్షి మహారాజ్ : ఓ బాలికను ప్యాంట్ తొలగించి గాయాల గుర్తుల్ని..?!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (18:00 IST)
బీజేపీ వివాదాస్పద ఎంపీ సాక్షి మహారాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. కొంతమంది మహిళలతో మాట్లాడుతూ.. ఓ బాలికను ప్యాంట్ తొలగించి గాయాల గుర్తుల్ని చూపించాల్సిందిగా సాక్షి అడగడం వీడియో రికార్డు కావడంతో వివాదం రాజుకుంది.
 
గాయాలతో ఉన్న బాలికను అందరూ చూస్తుండగానే శరీరంపై గాయాలను ప్యాంటు తీసి చూపించాల్సిందిగా మహారాజ్ ఆదేశించడం సభ్య సమాజం తలదించుకునేలా చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇకపోతే, యూపీ పోలీసులు సాక్షిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల్ని దుర్భాషలాడటంతో పాటు 2017 ఎన్నికల్లో యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించడమే సాక్షిపై కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణమని పోలీసులు చెప్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments