Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి ఆ పని చేశాడు.. నాన్న స్నేహితుడే..?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (14:54 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని ఆమె తండ్రి స్నేహితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. బాధితురాలి మృతదేహాన్ని ఆ రాష్ట్రంలోని ఘజియాబాద్‌‌లోని కవి నగర్ పారిశ్రామిక వాడలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ చిన్నారి తండ్రి స్నేహితుడు చందన్‌ని నిందితుడిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు… బాలిక తండ్రితో కలిసి ఇంటి బయట మద్యం సేవించాడు. ఆడుకోవడానికి బాలికను తీసుకురావడానికి చందన్ ఇంటి లోపలికి వెళ్లి ఆ తర్వాత ఆమెను తీసుకుని పారిపోయాడు. బాలికను తీసుకెళ్లిన తర్వాత కాల్ కూడా లిఫ్ట్ చేయలేదని బాలిక తల్లి తెలిపింది. తన కుమార్తెతో ఆడుకోవాలని చెప్పి.. ఎత్తుకెళ్లిపోయాడని తెలిపింది.  
 
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చామని... తర్వాత బాలిక కుటుంబం ఆ ప్రాంతంలో బాలిక కోసం వెతకగా కనపడలేదు. పోలీసులు గాలించగా మృతదేహం దొరికింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments