Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన ఆర్మీ చీఫ్‌గా మనోజ్ ముకుంద్

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (13:47 IST)
భారత సైన్యాధ్యక్షుడుగా జనరల్ మనోజ్ ముకుందే నరవణే‌ నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన జనరల్ బిపిన్ రావత్ మంగళవారంతో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన మహా సైన్యాధిపతి (త్రివిధ దళాల అధిపతి)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో దేశ 28వ కొత్త ఆర్మీ చీఫ్‌ను కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, తదుపరి సైన్యాధ్యక్షుడు మనోజ్‌ ముకుంద్‌ నరవణేకు అభినందనలు తెలిపిన రావత్, భారత సైన్యాన్ని ముందుకు నడిపించడంలో ఆయన శక్తియుక్తులు సమర్థవంతంగా పని చేస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, బుధవారం నాడు బిపిన్ రావత్ భారత తొలి సీడీఎస్‌గా పదవీ బాధ్యతలను చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సీడీఎస్ పదవిని కొత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు సృష్టించిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments