Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్ పీజీ ప్రవేశాల కోసం గేట్ షెడ్యూల్ రిలీజ్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (10:24 IST)
జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2022 పరీక్షా షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షను ఈ దఫా ఖరగ్‌పూర్ ఐఐటీ నిర్వహించనుంది. 
 
ఈ పరీక్ష వచ్చే యేడాది ఫిబ్రవరి 5 నుంచి 13వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను జనవరి 3వ తేదీ నుంచి అందజేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఖరగ్‌పూర్ ఐఐటీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
 
ఈ పరీక్ష మొత్తం రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. తాజాగా విడుదల చేసిన గ్రేట్ బ్రోచర్ ప్రకారం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో ప్రతి రోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments