Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్ పీజీ ప్రవేశాల కోసం గేట్ షెడ్యూల్ రిలీజ్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (10:24 IST)
జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2022 పరీక్షా షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షను ఈ దఫా ఖరగ్‌పూర్ ఐఐటీ నిర్వహించనుంది. 
 
ఈ పరీక్ష వచ్చే యేడాది ఫిబ్రవరి 5 నుంచి 13వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను జనవరి 3వ తేదీ నుంచి అందజేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఖరగ్‌పూర్ ఐఐటీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
 
ఈ పరీక్ష మొత్తం రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. తాజాగా విడుదల చేసిన గ్రేట్ బ్రోచర్ ప్రకారం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో ప్రతి రోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments