Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూస్టర్ డోస్ విరాం 9 నెలలు కాదు 6 నెలలు

Webdunia
గురువారం, 7 జులై 2022 (08:55 IST)
కొవిడ్‌ టీకా రెండు, మూడు (బూస్టర్ డోసులు) డోసుల మధ్య విరామ సమయాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇంతవరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే ముందుజాగ్రత్త డోసు తీసుకోవాలన్న నిబంధన ఉంది. అయితే, తాజాగా ఈ సమయాన్ని 6 నెలలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తగ్గించింది. 
 
ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో బుధవారం వివరాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడంతో పాటు, ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) ఉప కమిటీ సిఫార్సుల మేరకు ఈ సవరణ చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments