Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట

సెల్వి
బుధవారం, 11 జూన్ 2025 (12:32 IST)
అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రధాన ప్రముఖుడు గాలి జనార్ధన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. గత నెల (మే 5న) సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడిన ఆయన, ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. 
 
బుధవారం ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో రెడ్డికి శ్వాస సులభమైంది. అయితే కొన్ని కఠినమైన షరతులతోనే ఈ ఉపశమనం లభించింది. 
 
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన కేసులో, గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని కూడా సీబీఐ కోర్టు దోషులుగా ప్రకటించింది. ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత కర్ణాటక శాసనసభ గాలి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Miheeka : పెళ్ళీడుకొచ్చిన శ్రీలీలకు మిహీక రానా శుభాకాంక్షలు

ద్విభాషా చిత్రంలో కీలక పాత్రలో అమ్ము అభిరామి

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments