దేశంలో అత్యంత శాంతి యుత ప్రాంతం ఇప్పుడు కాశ్మీర్ : జి. కిషన్ రెడ్డి

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (17:29 IST)
గణతంత్ర దినోత్సవం రోజున భారత మాతకు హారతి ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబురాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి దేశంలోపల, సరిహద్దుల్లో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉందన్నారు. అనవసరంగా ఒక మతాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద చెడు అభిప్రాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈనెల 18 నుంచి 24 వ తేదీ వరకు కేంద్ర మంత్రులు జమ్మూ కాశ్మీర్‌లలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు.
 
స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి కేంద్ర మంత్రులు కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంతేకాదు రాత్రి అక్కడ గ్రామాల్లో బస చేస్తారని తెలియజేశారు. దేశంలో అత్యంత శాంతి యుత ఏదైనా ఉందా అంటే ? అది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments