Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింత పెరిగిన ముడి చమురు ధరలు, మండుతున్న పెట్రోల్ ధరలు

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (12:43 IST)
దేశంలో ముడి చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 25 పైసలకు చమురు సంస్థలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.45లకు చేరువై..రికార్డును సృష్టించింది.

ఢిల్లీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటు. ఇక లీటరు డీజిల్‌ ధర రూ. 75.63గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.91.80 ఉండగా, డీజిల్‌ ధర రూ.82.13గా ఉంది.

అంతర్జాతీయంగా బారెల్‌ చమురు ధర పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని తగ్గించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉండటం వల్ల ముడి చమురు ధర పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments