Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ మనీపై పోరాటం చేస్తున్నాం.. ప్రజలూ ఇబ్బంది పడొద్దు.. సహకరించండి.. మోడీ విజ్ఞప్తి

రాత్రికి రాత్రే రూ.500 రూ.1000 నోట్లను రద్దు చేయడంతో చిల్లర కొరతతో పాటు, ఏటీఎంలు, బ్యాంకులు కూడా రద్దు కావడంతో.. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్

Webdunia
బుధవారం, 9 నవంబరు 2016 (10:33 IST)
రాత్రికి రాత్రే రూ.500 రూ.1000 నోట్లను రద్దు చేయడంతో చిల్లర కొరతతో పాటు, ఏటీఎంలు, బ్యాంకులు కూడా రద్దు కావడంతో.. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజానీకానికి కష్టాలు తప్పవని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అయితే కొన్ని కష్టాలు ఎదుర్కొనేందుకు, త్యాగాలు చేసేందుకు మన ప్రజలు ఎప్పుడూ వెనుకడగు వేయరని మోడీ కొనియాడారు. 
 
అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, నకిలీ కరెన్సీపై పోరాటంలో తాము కొంత కష్టం, అది కూడా కొన్ని రోజులపాటు భరించేందుకు సిద్ధమే అని ప్రజలు భావిస్తున్నారు. దేశ అభివృద్ధి ప్రక్రియలో, దేశ హితం కోసం జరిగే నిర్మాణంలో అంతా భాగస్వామి కావాలని మోడీ విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదురైనా.. ప్రజలు సహకరిస్తేనే నల్లధనంపై కొరడా ఝళిపించేందుకు సిద్ధం కావాలన్నారు. 
 
దీపావళి మరుసటి రోజు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న చెత్తను ఊడ్చేసినట్లే... నల్ల ధనాన్ని ఊడ్చేయాలి. నకిలీ కరెన్సీ ఆటకట్టించాలని మోడీ అన్నారు. ఆ నల్లధనం సామాన్య ప్రజలకు ఉపయోగపడాలన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments