Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ, నీట్ అభ్యర్థులకు ఉచిత రవాణా..ఎక్కడో తెలుసా?

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (08:46 IST)
జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ శుభవార్త చెప్పారు. ఈ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఉచిత రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం, ఆయా ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి బస్సులు తదితర ట్రాన్స్‌పోర్టేషన్ సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది.

ఈ వాహనాల్లో ప్రయాణించాలంటే పరీక్ష అభ్యర్థులు తప్పకుండా తమ అడ్మిట్ కార్డు చూపించాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments