Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై నాలుగేళ్ల పాటు డిగ్రీ కోర్సులు.. పీజే ఏడాదే!?

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (18:35 IST)
డిగ్రీ కోర్సులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడేళ్లున్న డిగ్రీ కోర్సుల సంవత్సరాలను నాలుగేళ్లుగా మార్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. 
 
అయితే పీజీకి మాత్రం ఏడాదే కాలాన్ని పరిమితం చేయనుంది. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మూడేళ్లకు బదులుగా కొత్త డిగ్రీ కోర్సులు ఇక నాలుగేళ్ల పాటు  అమలులోకి రానున్నాయి. 
 
కానీ మూడేళ్ల డిగ్రీని పూర్తిగా రద్దు చేసే సీన్ లేదని.. నాలుగేళ్ల డిగ్రీని నిర్వహించే దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments