Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీలం నదిలో పడవ బోల్తా-నలుగురు మృతి

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (12:41 IST)
Jhelum River
జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో జీలం నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో మంగళవారం నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. జిల్లాలోని గండ్‌బాల్ వద్ద నదిలో ఏడుగురితో వెళ్తున్న పడవ బోల్తా పడిందని అధికారులు తెలిపారు. 
 
ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, ప్రజలచే రెస్క్యూ వెంటనే నిర్వహించబడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురిని చికిత్స నిమిత్తం శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల మృతదేహాలు వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments