Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీలం నదిలో పడవ బోల్తా-నలుగురు మృతి

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (12:41 IST)
Jhelum River
జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో జీలం నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో మంగళవారం నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. జిల్లాలోని గండ్‌బాల్ వద్ద నదిలో ఏడుగురితో వెళ్తున్న పడవ బోల్తా పడిందని అధికారులు తెలిపారు. 
 
ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, ప్రజలచే రెస్క్యూ వెంటనే నిర్వహించబడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురిని చికిత్స నిమిత్తం శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల మృతదేహాలు వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments