Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజాపూర్‌ జిల్లా దర్బాలో మావోల మెరుపుదాడి

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:02 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా దర్బా ప్రాంతంలో మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. పోలీసు క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ధర్బా సమీపంలోని జైగుర్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారని బస్తర్ ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. 
 
ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్టు ఆయన వెల్లడించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాయ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరిని బీజాపూర్ జిల్లా దవాఖానాలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, పోలీస్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments