Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకుదెరువు కోసం వచ్చి లాడ్జిలో వ్యభిచారం... నలుగురి అరెస్టు

హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. లాడ్జీ యజమానికి బుట్టలే వేసుకుని వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డక

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (07:25 IST)
హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. లాడ్జీ యజమానికి బుట్టలే వేసుకుని వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డకు చెందిన నానావతి కళావతి అనే మహిళ భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. 
 
దీంతో బతుకుదెరువు కోసం సికింద్రాబాద్‌ వచ్చింది. అక్కడ రైల్వే స్టేషన్‌ను అడ్డాగా చేసుకొని విటులను ఆకర్షిస్తూ సెవెన్‌హిల్స్‌ లాడ్జిలో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తూ వస్తోంది. ఇందుకోసం ఆమె లాడ్జీ యజమానిని వలలో వేసుకుంది. 
 
దీంతో ఆయన తన లాడ్జీలో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రైడ్ చేసి... వ్యభిచారాన్ని ప్రోత్సహించి యజమానితోపాటు ముగ్గురిని అరెస్టు చేశారు.
 
అరెస్టు చేసిన వారిలో కళావతితోపాటు విటుడిని అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి యజమాని లఖాన్‌, మేనేజర్‌ ప్రకాశ్‌, అందులో పనిచేస్తున్న ఆర్‌.జగదీశ్‌ను కూడా అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments