Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోమాలోకి జారుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (10:58 IST)
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే వుంది. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లినట్టు సమాచారం. ఇటీవల కరోనా వైరస్ సోకిన ఆయన.. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో 84 యేళ్ళ ప్రణబ్‌ ముఖర్జీ కోమాలో ఉన్నారని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపాయి. వెంటిలేటర్‌ సపోర్ట్‌ కొనసాగిస్తున్నట్లు వివరించాయి. కాగా, ప్రణబ్‌ ఆరోగ్యంలో స్వ ల్పంగా మెరుగుదల కనిపించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో చిన్నపాటి క్లాట్ ఏర్పడటంతో ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేయాల్సిేర్పి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments