Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ సౌభాగ్యం కోసం బీజేపీలో చేరాను : మాజీ డీజీపీ దినేష్ రెడ్డి

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (12:31 IST)
దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీ లో చేరానని మాజీ డిజిపి వి.దినేష్ రెడ్డి చెప్పారు. మోడీగారి నాయకత్వంపై దేశ ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో గత ఎన్నికలలో రుజువు అయిందని, అందువల్ల తాను కూడా ఆ పార్టీలో చేరాలని ఆయన అన్నారు. 
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారంటే, అది ఒక ప్రాంతీయ పార్టీ కనుక దానిని వదలిపెడుతున్నానని దినేష్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీ కనుక అందులో చేరానని చెప్పుకొచ్చారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments