Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అడుగుపెట్టాలనుకుంటే దావూద్ శవమైపోతాడు: ఎమ్ఎన్ సింగ్

ముంబై పేలుళ్ల సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ముంబై మాజీ పోలీస్ బాస్ ఎంఎన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావూద్ ఇబ్రహీం ఇక తన జీవితంలో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశాలు లేవని ఎంఎన్ సింగ్ అన్

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (13:58 IST)
ముంబై పేలుళ్ల సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ముంబై మాజీ పోలీస్ బాస్ ఎంఎన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావూద్ ఇబ్రహీం ఇక తన జీవితంలో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశాలు లేవని ఎంఎన్ సింగ్ అన్నారు. దావూద్ ఇబ్రహీం పేరు చెప్తే ముంబై ప్రజలు భయపడే రోజులు పోయాయని, దావూద్ భారత్‌ వస్తాడనే ఆలోచన కూడా అక్కర్లేదని చెప్పుకొచ్చారు. 
 
ప్రస్తుతానికి దావూద్ పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ ఆధీనంలో వున్నాడని ఎంఎన్ సింగ్ చెప్పుకొచ్చారు. దావూద్ భారత్‌కు తిరిగి వచ్చే ఆలోచన చేస్తే.. ఐఎస్ఐ అతడిని హతమార్చడం ఖాయమన్నారు. అందుచేత ఇకపై దావూద్‌ను మర్చిపోండని ఎంఎన్ సింగ్ తెలిపారు. కాగా.. 1993 నాటి పేలుళ్ల ఘటన తర్వాత ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్‌గా, నగర పోలీస్ కమిషనర్‌గా, ముంబై క్రైమ్ బ్రాంచ్ సంయుక్త కమిషనర్‌గా ఎమ్ఎన్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments