Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల రూపాయల నోటు కోసం రైలు పట్టాలపైకి దూకేసింది.. ఏమైందంటే?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:43 IST)
రూ.2 వేల కోసం ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మెట్రో పట్టాలపైకి దూకేసింది. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారకామోర్ మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన జకారిచ్ కోశాయ్ అనే మహిళ ద్వారకామోర్ స్టేషన్‌కు చేరుకుంది. ఆమె వద్దనున్న రూ.2 వేల నోటు మెట్రో పట్టాలపై పడిపోయింది. దీంతో ఆ నోటును తీసుకునేందుకు మహిళ పట్టాలపైకి దూకింది. 
 
అంతలోనే పట్టాలపైకి మెట్రో రైలు రావడంతో అక్కడ ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఆమె ట్రాక్ మధ్యలో ఉండిపోవడం వల్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. కొన్ని బోగీలు ఆమెపై నుంచి వెళ్లాయి. ఆ తర్వాత జకారిచ్‌ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకు గానూ క్షమాపణలు కోరుతూ లేఖ రాయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments