Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.300 కోట్ల ఆస్తికోసం మామను హత్య చేసిన కోడలు.. రూ.కోటి ఖర్చు చేసింది..

సెల్వి
గురువారం, 13 జూన్ 2024 (09:51 IST)
నాగ్‌పూర్‌లో హిట్ అండ్ రన్‌లో 82 ఏళ్ల వృద్ధుడి మరణంపై జరిపిన దర్యాప్తులో రూ. 300 కోట్ల విలువైన ఆస్తి కోసం మామయ్యను అతని కోడలు హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన మనీష్ పుట్టేవార్‌ను గత వారం, ఆమె మామ పురుషోత్తం పుట్టేవార్‌ను హత్య చేసిన ఘటనతో అదుపులోకి తీసుకున్నారు. 
 
Ms పుట్టేవార్‌ను హతమార్చేందుకు కోడలు రూ.కోటి రూపాయిలు సుఫారీ ఇచ్చిందని విచారణలో తేలింది. ఇంకా ఈ హత్యను ప్రమాదంగా చూపించడానికి ఇది జరిగింది. ఇది అతని రూ. 300 కోట్ల ఆస్తిపై కైవసం చేసుకునేందుకు జరిగిన కుట్రగా పోలీసులు నిర్ధారించారు. 
 
53 ఏళ్ల మహిళ తన భర్త డ్రైవర్ బాగ్డే, మరో ఇద్దరు నిందితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌లతో కలిసి హత్యకు పథకం వేసిందని అధికారి తెలిపారు. పోలీసులు వారిపై హత్యతో పాటు ఐపీసీ, మోటారు వాహనాల చట్టం కింద ఇతర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. రెండు కార్లు, బంగారు నగలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

శ్రీరామ్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ కథతో కోడి బుర్ర ప్రారంభం

ఆసక్తిగా మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసిన ది బ‌ర్త్‌డే బాయ్ టీజ‌ర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments