Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపు లేని ఫుడ్ బ్లాగర్ నటాషా దిడ్డీ కన్నుమూత

సెల్వి
మంగళవారం, 26 మార్చి 2024 (22:02 IST)
Natasha Diddee
కడుపు లేని ఫుడ్ బ్లాగర్, నటాషా దిడ్డీ కన్నుమూశారు. క్యాన్సర్ కారణంగా ఏర్పడిన కణితుల కారణంగా నటాషా కడుపు మొత్తం తొలగించబడింది. ఇక ఈ బ్లాగ్ హోమ్ చెఫ్‌కు 2019లో ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. 
 
ప్రముఖ ఫుడ్ బ్లాగర్, హోమ్ చెఫ్ నటాషా దిద్దీ, 'ది గట్‌లెస్ ఫుడీ'గా బాగా పాపులర్. అయితే క్యాన్సర్ కారణంగా ఈమె పూణేలో మరణించారు. ఈ విషయాన్ని ఆమె భర్త ధృవీకరించారు.  
 
ఇకపోతే.. నటాషా డంపింగ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు."@thegutlessfoodie ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సజీవంగా వుంచబడుతుంది. ఎందుకంటే ఆమె పోస్ట్‌లు కథనాలు చాలా మందికి స్ఫూర్తినిస్తాయని ఆమె భర్త చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments