Webdunia - Bharat's app for daily news and videos

Install App

డివైడర్‌ను ఢీకొన్న జీప్.. ఐదుగురు కర్నూలు వాసులు దుర్మరణం..

Webdunia
మంగళవారం, 26 మే 2015 (12:53 IST)
కర్ణాటకలోని హుబ్లీ రైల్వే గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జీపు టైరు పేలి అదుపుతప్పడంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయినవారు కర్నూలు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. 
 
మృతుల్లో ఇస్మాయిల్ (35), సద్దాం (47), అమీర్ (14), సుభాని (37), చలపతి (40)  అని తెలిసింది. వారంతా కర్నూలు నుంచి గోవా వెళుతుండగా ఈ ప్రమాదం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments