Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీహార్ జైలు: 17 రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి!

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:03 IST)
తీహార్ జైలులో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఈ నెల 2 నుంచి గురువారం దాకా కేవలం 17 రోజుల వ్యవధిలో ఐదుగురు ఖైదీలు మృత్యువాత పడ్డారు. అది కూడా ఏ అనారోగ్యం కారణంగానో అయితే, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 
 
ఐదుగురూ అనుమానాస్పద స్థితిలోనే మృత్యువాతపడ్డారు. తోటి ఖైదీల చేతిలో దాడికి గురై మరణించిన ఓ ఖైదీ ఉదంతం కూడా ఈ ఐదింటిలో ఒకటి. దీంతో ఢిల్లీ హైకోర్టు, తీహార్ జైలు పరిస్థితులపై దృష్టి సారించింది. జైలులో చోటుచేసుకున్న మరణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments