Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప. 28 కిలోలు.. రూ.4.48లక్షలు

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (09:21 IST)
Fish
మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్య్సకారులు అప్పుడప్పుడు అరుదైన చేపలు, ఔషధగుణాలు కలిగిన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఇలానే పశ్చిమ బెంగాల్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని దీఘా ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన జలేశ్వర్ కు చెందిన ఓ మత్స్యకారుడికి తెలియబేక్టీ అనే పేరుగల చేప దొరికింది. 
 
28 కిలోల బరువైన ఈ చేప పొట్టును ఔషదాల తయారీకి వినియోగిస్తారు. ఈ చేపను వేలం వేయగా కిలో రూ.16 వేలు చొప్పున మొత్తం రూ.4.48 లక్షలకు ఏఎంఆర్ సంస్థ కొనుగోలు చేసింది. మత్స్యకారుడు రబీంద్రబుయ్య మాట్లాడుతూ ఈ చేపను స్థానికంగా తెలియబెక్టి అని పిలుస్తారని, దీని పొట్టు ఔషధాల తయారీలో వినియోగిస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments