Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో బుల్లెట్ ట్రైన్ పరుగులు... బరేలీ-మొరాదాబాద్‌ల మధ్య ట్రయల్ రన్

Webdunia
ఆదివారం, 29 మే 2016 (10:51 IST)
భారత్‌లో బుల్లెట్ రైల్ పరుగు పెట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ-మొరాదాబాద్‌ స్టేషన్ల ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందుకోసం స్పెయిన్‌‌లో తయారైన టాల్గో కోచ్‌ల సెన్సర్లను రైల్వే అధికారులు పరీక్షించారు. 
 
ఈ ట్రయల్ రన్ జూన్‌ 12 వరకు కొనసాగుతుంది. 'టాల్గో బోగీలకు ఏర్పాటు చేసిన అసంఖ్యాక సెన్సర్లు సరిగ్గా పనిచేస్తున్నదీ, లేనిదీ పరీక్షించాలని రైల్వే బోర్డు ఆదేశించింది. పరీక్ష నిర్వహించాం' అని ఓ అధికారి తెలిపారు. ఈ కోచ్‌లను భారత రైలింజన్‌తోనే నడిపినట్టు వివరించారు. 
 
ఆదివారం వేగానికి సంబంధించిన పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇజ్జతనగర్‌ - భోజిపురి స్టేషన్లమధ్య నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైన విషయం తెల్సిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments