Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో నిర్మించనున్న మసీదు మోడల్ ఇదే.. పిక్ వైరల్

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (13:32 IST)
దశాబ్దాల కాలంనాటి వివాదాస్పద బాబ్రీ మసీదు వివాదానికి ఇటీవలే పరిష్కారమైంది. బాబ్రీ మసీదు ఉన్న స్థలాన్ని రామాలయ నిర్మాణానికి అప్పగించిన విషయంతెల్సిందే. ఈ మేరకు గత సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదేసమయంలో రామాలయం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నాయి. 
 
అదేసమయంలో అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్మిస్తామని, ఆ పక్కనే ఓ అత్యాధునిక అసుపత్రి కూడా ఉంటుందని వెల్లడించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మోడల్ చిత్రాలను విడుదల చేసింది. మసీదు నిర్మాణానికి పునాదిరాయి వచ్చే సంవత్సరంలో పడుతుందని, ఆపై రెండో దశలో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది.
 
అయితే, పునర్నిర్మాణం తర్వాత మసీదుకు ఏ పేరు పెడతారన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదని, ఏదైనా ముస్లిం చక్రవర్తి లేదా రాజు పేరిట ఇది ఉంటుందని ఐఐసీఎఫ్ (ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్) ట్రస్ట్ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోని ఎన్నో మసీదుల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం ఈ మసీదు ప్లాన్‌ను రూపొందించామని, భావితరాలను ప్రతిబింబించేలా ఆసుపత్రి నిర్మాణం ఉంటుందని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments