Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం... ఎక్కడ?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (09:07 IST)
దుండగులు రాజస్థాన్‌లో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు బుల్లెట్లు తగలలేదు. ఆయన అప్రమత్తమవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
రాజస్థాన్ దౌసాలోని మహ్వా నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఓంప్రకాశ్ హుడ్లా ఏవో పనుల్లో తన ఇంట్లో ఉండగా ఓ ముగ్గురు వ్యక్తులు ఇంటి ప్రాంగణంలోకి చొరబడి కిటికిలో నుంచి కాల్పులు జరిపారు. 
 
అయితే, అదృష్టవశాత్తూ ఆయనకు ఒక్క బుల్లెట్ కూడా తగలలేదు. ఆయన వెంటనే అలారం మోగించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments