Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు చెప్పినట్లు ఓటు వేస్తేనే భర్తలకు తిండిపెట్టండి.. లేకుంటే అది కట్?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (15:27 IST)
భారత్‌తో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్నిక‌ల కోసం విచిత్ర రీతిలో ప్ర‌చారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన అనూహ్యమైన కామెంట్ చేశారు. మీ భర్తలు మీరు చెప్పినట్లు ఓటు వేస్తేనే, వారికి ప్రేమతో అన్నం పెట్టాలని, లేకుంటే ఆ రోజు వాళ్లకు అన్నం పెట్టవద్దంటూ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆడవాళ్లను ఉద్దేశించి అన్నారు. 
 
బుధవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మ‌ధుబ‌నిలో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో నితీశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఉదయం పూటనే ఓటు వేయాలని ఆయన మహిళలను అభ్యర్థించారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు నితీశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. 
 
ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చారు. మద్యాన్ని నిషేధించారు. కన్యా వికాస్, ముఖ్యమంత్రి నాప్‌కిన్ యోజన లాంటి కార్యక్రమాలను చేపట్టారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికల్లో తనకు మహిళల అండ ఉంటుందని నితీశ్ ధీమాగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం