దారుణం, కూతురికి పెళ్లయితే ఒంటరివాళ్లమవుతామని హత్య చేసిన తండ్రి

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (22:27 IST)
చంఢీగర్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో కుమార్తెకి పెళ్లి చేయాల్సి వుండగా ఆ కన్నకూతురునే పొట్టనబెట్టుకున్నాడో తండ్రి.
 
వివరాల్లోకి వెళితే.. లుధియానాలోని షేర్‌పూర్ కలాన్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు తన ఒక్కగానొక్క కుమార్తె పెళ్లిని నిశ్చయించాడు. ఆమె పెళ్లి వచ్చే 21వ తేదీని జరుగనుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి తన కుమార్తె, భార్యను అత్యంత పాశవికంగా సుత్తితో తలలపై మోది చంపేశాడు. వారిరువరూ చనిపోయారని నిర్థారించుకున్న తర్వాత అతడు కూడా వెళ్లి సమీపంలోని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
కాగా కుమార్తె పెళ్లి కుదిరిన దగ్గర్నుంచి ఆమెకి పెళ్లయితే మన గతేం కాను అంటుండేవాడట. ఆమె వెళ్లిపోతే జీవితం శూన్యమవుతుందని చెప్తుండేవాడని స్థానికులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments