Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తో గడిపిన కుమార్తె.. కిరోసిన్ పోసి నిప్పంటించిన..?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (13:00 IST)
పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తో గడిపిన కుమార్తెకు ఓ తండ్రి కఠినంగా శిక్షించాడు. ఏకంగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై, విరార్ ప్రాంతంలో కూలీపనిచేసే మొహ్మద్ మన్సూర్ అనే వ్యక్తి.. తన భార్య, కుమార్తెతో నివాసముంటున్నాడు. మన్సూర్ కుమార్తె సాయేషా (16) గంటల పాటు బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. 
 
ఎంత చెప్పినా సాయేషా ఫోనులో మాట్లాడటాన్ని తగ్గించలేదు. దీంతో ఆవేశానికి గురైన మన్సూర్.. సెల్‌ఫోన్‌ను లాక్కుని.. దాంతోనే సాయేషా తలపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా చేతికి దొరికిన కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించేశాడు. 
 
ఈ ఘటనను కళ్లారా చూసిన సాయేషా తల్లి.. లబోదిబోమంటూ.. స్థానికుల సాయంతో సాయేషాను ఆస్పత్రికి తరలించింది. తీవ్రగాయాలతో సాయేషా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుమార్తెపై హత్యాయత్నానికి ప్రయత్నించడంతో సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments