Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య, నవజాత శిశువును కాపాడాలి.. మూడేళ్ల కుమారుడిని అమ్మేశాడు..

సెల్వి
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:12 IST)
భార్యతో పాటు నవజాత శిశువును కాపాడేందుకు ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఒక వ్యక్తి తన భార్య, నవజాత శిశువును ప్రైవేట్ ఆసుపత్రి నుండి రక్షించడానికి తన మూడేళ్ల కొడుకును బలవంతంగా విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లోని బర్వా పట్టిలో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు సత్వరమే స్పందించి చిన్నారిని తీసుకెళ్లిన దంపతులతో సహా ఐదుగురిని శనివారం అరెస్టు చేశారు. 
 
వివరాల్లోకి వెళికే.. బార్వా పట్టి నివాసి హరీష్ పటేల్ అనే వ్యక్తి రోజువారీ కూలీగా పని చేస్తూ తన భార్య ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లాడు. అయితే వెంటనే ఆస్పత్రికి కట్టాల్సిన మొత్తం కట్టలేక తల్లీ, బిడ్డను వారు బయటకు పంపలేదు. ఇది పటేల్‌కు ఆరవ సంతానం. దీంతో ఇక చేసేద లేక నిరాశతో, తన మూడేళ్ల కొడుకును శుక్రవారం కొన్ని వేల రూపాయలకు విక్రయించడానికి తండ్రి అంగీకరించాడు.
 
అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆ చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments