Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణి - పీటర్ ముఖర్జీలు విడిపోయారు...

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (11:03 IST)
కుమార్తెను హత్య చేసిన కేసులో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జీ - పీటర్ ముఖర్జీలు విడిపోయారు. వీరికి ముంబై కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2012లో షీనాబోరా అనే యువతిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితులైన దంపతులు పీటర్, ఇంద్రాణి ముఖర్జీలను అరెస్టు చేసి వేర్వేరు జైళ్లలో పెట్టారు. పీటర్ (64) ఎలక్ట్రానిక్ మీడియా అధిపతి. తన కంటే 16 ఏళ్ల వయసు చిన్నదైన ఇంద్రాణిని పీటర్ వివాహమాడారు. 
 
అయితే, షీనా బోరా హత్య కేసులో వీరిద్దరూ అరెస్టు అయ్యారు. జైలులో ఉన్న భార్యాభర్తలు పీటర్, ఇంద్రాణిలు తమకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. విడాకుల కోసం భార్యాభర్తలిద్దరూ అంగీకరించడంతో విడాకులు మంజూరు చేస్తున్నట్లు ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎస్ఎస్ సావంత్ ఆదేశాలు జారీ చేశారు. ముంబై ఫ్యామిలీ కోర్టుకు పీటర్, ఇంద్రాణిలు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments