Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది నిజం : ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల్లో మార్పులు...?

Webdunia
సోమవారం, 4 మే 2020 (12:10 IST)
కరోనా వైరస్ ప్రభావం ప్రతి రంగంపైనా పడింది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితి కరోనా వైరస్ బారినపడిన అన్ని దేశాల్లోనూ నెలకొంది. దీంతో భారత్‌లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల్లో మార్పులు చేస్తారనే ప్రచారం సాగుతోంది. 
 
ఇదే అంశంపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయని, ఇక నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు అంటే రోజుకు 10 గంటలు పనిచేయాలనేది దాని సారాంశం.
 
అయితే, ఈ వార్తపై ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల పనివేళల మార్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని, అలాంటి ఆలోచన కూడా వాటికి లేదని తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments