Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది నిజం : ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల్లో మార్పులు...?

Webdunia
సోమవారం, 4 మే 2020 (12:10 IST)
కరోనా వైరస్ ప్రభావం ప్రతి రంగంపైనా పడింది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితి కరోనా వైరస్ బారినపడిన అన్ని దేశాల్లోనూ నెలకొంది. దీంతో భారత్‌లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల్లో మార్పులు చేస్తారనే ప్రచారం సాగుతోంది. 
 
ఇదే అంశంపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయని, ఇక నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు అంటే రోజుకు 10 గంటలు పనిచేయాలనేది దాని సారాంశం.
 
అయితే, ఈ వార్తపై ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల పనివేళల మార్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని, అలాంటి ఆలోచన కూడా వాటికి లేదని తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది అనే కథతో చంద్రహాస్ కాయిన్ చిత్రం

Manoj: మా అమ్మ, అక్క కళ్ళల్లో ఆనందం చూశాను : మంచు మనోజ్

Vijay: టాలెంట్ ఉందోలేదో తెలీదు, ఆ డైరెక్టర్ తో వంద దేవుళ్ళు చేస్తున్నా : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

తర్వాతి కథనం
Show comments