Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది నిజం : ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల్లో మార్పులు...?

Webdunia
సోమవారం, 4 మే 2020 (12:10 IST)
కరోనా వైరస్ ప్రభావం ప్రతి రంగంపైనా పడింది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితి కరోనా వైరస్ బారినపడిన అన్ని దేశాల్లోనూ నెలకొంది. దీంతో భారత్‌లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల్లో మార్పులు చేస్తారనే ప్రచారం సాగుతోంది. 
 
ఇదే అంశంపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయని, ఇక నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు అంటే రోజుకు 10 గంటలు పనిచేయాలనేది దాని సారాంశం.
 
అయితే, ఈ వార్తపై ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల పనివేళల మార్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని, అలాంటి ఆలోచన కూడా వాటికి లేదని తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments