Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖరగ్‌పూర్ ఐఐటీలో కేజ్రీవాల్‌కు సీటు ఎలా వచ్చిందో : సుబ్రమణ్య స్వామి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (08:51 IST)
భారతీయ జనతా పార్టీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. మొన్నటికిమొన్న భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ను టార్గెట్ చేసిన స్వామి.. ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... 1980లో ఖరగ్‌పూర్ ఐఐటీలో కేజ్రీవాల్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ హానర్స్ చదివారని.. అయితే, కేజ్రీవాల్‌ను ఐఐటీలో ఎలా చేర్చుకున్నారో? జేఈఈ వంటి ఎంట్రెన్స్ పరీక్షల్లో ఆయనకు జాతీయ స్థాయిలో ఎంత ర్యాంకు వచ్చిందో తెలియజేయాలని తాను ఆర్టీఐ ద్వారా కోరగా ఆ సమాచారం తమ వద్ద లేదని ఆ ఐఐటీ సమాధానం పంపినట్లు స్వామి పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments