Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్లలోగా ఎవరెస్టు హిమానీనదాలు అదృశ్యం... పరిశోధకులు హెచ్చరిక..

Webdunia
బుధవారం, 27 మే 2015 (18:41 IST)
ప్రఖ్యాతిగాంచిన ఎవరెస్టు హిమానీనదాలు వందేళ్లలోపే అదృశ్యమవుతాయని ప్రపంచ దేశాల పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని నెదర్లాండ్స్, నేపాల్, ఫ్రాన్స్ పరిశోధకులు వెల్లడించారు. వాతావరణంలో ఉష్ట్రోగ్రతలు భారీ స్థాయిలో పెరిగిపోతుండడం వలన హిమానీనదాలు కరిగి, కనిపించకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని వారు అంటున్నారు. 
 
1977-2010 మధ్య కాలంలో నేపాల్ లోని హిమానీనదాలు మూడో వంతు తరిగిపోయాయన్న చేదు నిజాన్ని వారు ఉదాహరణగా చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితో వందేళ్లలోపు ఎవరెస్ట్ హిమానీనదాలు మాయమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకోగలిగినప్పటికీ, 70 శాతం వరకు గ్లేసియర్స్ కుచించుకుపోతాయని పరిశోధకులు వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments