Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూస్ చదువుతుండగా కబుర్లు.. టెక్నికల్ స్టాఫ్‌పై లైవ్‌లోనే ఫైర్ అయిన న్యూస్ రీడర్..!

న్యూస్ చదువుతుండగా కబుర్లు చెప్పుకుంటూ వార్తలు చదివేందుకు అంతరాయం కలిగించిన టెక్నికల్ స్టాఫ్‌పై ఎంఎస్ ఎన్బీసీ చానల్ ప్రసారం చేసే 'లాస్ట్ వర్డ్' యాంకర్ లారెన్స్ ఓ డానెల్ లైవ్‌లోనే ఫైర్ అయ్యారు. తాను న్

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (16:19 IST)
న్యూస్ చదువుతుండగా కబుర్లు చెప్పుకుంటూ వార్తలు చదివేందుకు అంతరాయం కలిగించిన టెక్నికల్ స్టాఫ్‌పై ఎంఎస్ ఎన్బీసీ చానల్ ప్రసారం చేసే 'లాస్ట్ వర్డ్' యాంకర్ లారెన్స్ ఓ డానెల్ లైవ్‌లోనే ఫైర్ అయ్యారు.

తాను న్యూస్ చదువుతుండగా కబుర్లు చెప్పుకుంటున్న సిబ్బందిపై తీవ్ర ఆగ్రహానికి గురై పెద్దగా అరిచాడు. వారిని ఉద్దేశించి కంట్రోల్ రూమ్‌లో కూర్చున్న వాళ్లెవరో కంట్రోల్ తప్పినట్లున్నారని మండిపడ్డారు.
 
సుత్తి కొట్టడం ఆపండి అంటూ కేకలు పెట్టాడు. ఇలా డానెల్ అరవడంతో పాటు సహనం కోల్పోయిన కారణంగా కాసేపు న్యూస్ చదవడం ఆగిపేశాడు. సుమారు 8 నిమిషాల పాటు కొనసాగిన ఈ వీడియోను మీడియా వాచ్ వెబ్ సైట్ 'మీడియేట్' వెలుగులోకి తెచ్చింది. 
 
ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో లారెన్స్ వేరే దారి లేక సోషల్ మీడియా ద్వారా సారీ చెప్పాడు. సాంకేతిక సిబ్బంది, సమస్యలు వేధించిన కారణంగా సహనం కోల్పోయానని లారెన్స్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments