Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలంటే ఒకరిద్దరి మధ్య జరిగే అందాల పోటీలు కావు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (11:32 IST)
ఎన్నికలంటే ఒకరిద్దరి మధ్య జరిగే అందాల పోటీలు కావని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో గెలవడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. 
 
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై మాట్లాడుతూ, ఈ యాత్ర సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి, యువ నేత సచిన్ పైలెట్ల మధ్య ఎలాంటి రాజకీయ పోరు లేదని ఆయన స్పష్టంచేశారు. వారిద్దరూ పార్టీకి ఎంతో విలువైన వ్యక్తులని వారి మధ్య ఉన్నవికేవలం అభిప్రాయభేదాలు మాత్రమేనని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. 
 
రాజస్థాన్‌కు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓ మహిళకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఒకటి రెండుసార్లు మినహా కాంగ్రెస్ ఎపుడూ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు. పార్టీలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోల మీద గుర్తుల మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments