Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలంటే ఒకరిద్దరి మధ్య జరిగే అందాల పోటీలు కావు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (11:32 IST)
ఎన్నికలంటే ఒకరిద్దరి మధ్య జరిగే అందాల పోటీలు కావని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో గెలవడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. 
 
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై మాట్లాడుతూ, ఈ యాత్ర సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి, యువ నేత సచిన్ పైలెట్ల మధ్య ఎలాంటి రాజకీయ పోరు లేదని ఆయన స్పష్టంచేశారు. వారిద్దరూ పార్టీకి ఎంతో విలువైన వ్యక్తులని వారి మధ్య ఉన్నవికేవలం అభిప్రాయభేదాలు మాత్రమేనని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. 
 
రాజస్థాన్‌కు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓ మహిళకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఒకటి రెండుసార్లు మినహా కాంగ్రెస్ ఎపుడూ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు. పార్టీలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోల మీద గుర్తుల మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments