Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎంగా ప్రమాణం చేశారు.. చిన్నమ్మ దర్శనం కోసం బెంగుళూరుకు...

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె. పళని స్వామి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర సచివాలయానికి రావాల్సిన ఆయన... నేరుగా ఎమ్మెల్యేలు బందీలుగా ఉన్న కూవత్తూరు రిసార్టుకు వెళ్లారు. అక్కడ గు

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (07:18 IST)
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె. పళని స్వామి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర సచివాలయానికి రావాల్సిన ఆయన... నేరుగా ఎమ్మెల్యేలు బందీలుగా ఉన్న కూవత్తూరు రిసార్టుకు వెళ్లారు. అక్కడ గురువారం రాత్రంతా బస చేసి.. శుక్రవారం ఉదయం బెంగుళూరుకు వెళ్లనున్నారు.
 
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు శిక్ష పడటంతో జైలులో చిన్నమ్మ ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన బెంగుళూరుకు వెళుతున్నారు. ఇక్కడ శనివారం నాటి బలపరీక్షపై చిన్నమ్మతో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. 
 
కాగా, శశికళను పరామర్శించేందుకు జైలు వద్ద సందడి పెరుగుతోంది. తమిళనాడు వాసులు జైలుకు పోటెత్తుతున్నారు. అయితే, జైలు అధికారులు ఎలాంటి అనుమతులు మంజూరు చేయడం లేదు. దీంతో వారు దిగాలుగా చెన్నైకు చేరుకుంటున్నారు. 

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments