Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు పీకల దాకా మందు కొట్టారు.. భర్త నిద్రలోకి జారుకోగానే.. భార్య వేడి నూనెను?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. పాశ్చాత్య పోకడల కారణంగా భర్తతో కలిసి మందుకొట్టిన భార్య తాగిన మైకంలో దారుణానికి ఒడిగట్టింది. భర్తతో కలిసి మందు కొట్టిన భార్య తాగిన మైకంలో వేడి నూనెను ముఖంపై పోసేసిన ఘ

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (10:08 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. పాశ్చాత్య పోకడల కారణంగా భర్తతో కలిసి మందుకొట్టిన భార్య తాగిన మైకంలో దారుణానికి ఒడిగట్టింది. భర్తతో కలిసి మందు కొట్టిన భార్య తాగిన మైకంలో వేడి నూనెను ముఖంపై పోసేసిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన భరత్ అర్జున్‌రామ్ (26), పూణేకు చెందిన జయా అర్జున్ (38) దంపతులు. 
 
ముంబై నగరంలోని చెంబూరులోని ఓ మొబైల్ దుకాణంలో పనిచేస్తూ వారానికి రెండు రోజు పూణేలో వుంటున్న భార్య వద్కు వచ్చి వెళ్తుంటాడు. భార్య జయ పూణే నగరంలో ఓ సేల్స్ విభాగంలో పనిచేస్తోంది. భరత్ ముంబయి నుంచి శనివారం పూణేలోని భార్య వద్దకు వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి పీకలదాకా మందు కొట్టారు. మద్యం తాగుతూనే భర్త భరత్ నిద్రలోకి జారుకున్నాడు. 
 
మద్యం తాగిన భార్య జయ మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తపై వేడి చేసిన నూనెను పోసేసింది. ఈ ఘటనతో అర్జున్‌కు తీవ్రగాయాలైనాయి. ప్రస్తుతం ఆతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments