Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో డ్రోన్ల్ కలకలం... భారత బలగాల్లో కలవరం

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (11:53 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఇండోపాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ల కలకలం చెలరేగింది. శనివారం రాత్రి ఈ జిల్లాలోని డోమానా లోను, సాంబా జిల్లాలోనూ డ్రోన్లవంటివి కనిపించినట్టు స్థానికులు తెలిపారు. కొన్ని గంటల వ్యవధిలో మూడు సార్లు వీటిని తాము చూసినట్టు తెలిపారు. 
 
తొలుత సాంబా జిల్లాలో గత రాత్రి 8-9 గంటల మధ్య రెండు డ్రోన్ల వంటివి కనిపించాయని.. తక్కువ వెలుతురులో ఎగురుతున్న తాను వీటిని తన సెల్‌లో వీడియోగా చిత్రీకరించానని స్థానికుడొకరు తెలిపారు. ఆ తర్వాత డోమానా జిల్లాలో రాత్రి 9 గంటల 50 నిముషాల ప్రాంతంలో తాను కూడా ఈ విధమైన వస్తువును చూసి తన మొబైల్ లో చిత్రీకరించానని, మూడు నిముషాలకే ఆ వస్తువు కంపించకుండా పోయిందని ఈ జిల్లా వాసి ఒకరు చెప్పారు. 
 
వీరు ఈ విషయాన్నీ భద్రతా దళాల దృష్టికి తీసుకు వెళ్లగా సెక్యూరిటీ అధికారులు వెంటనే గాలింపు ప్రారంభించారు. అయితే ఇవి డ్రోన్లు అయి ఉండవచ్చునని చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments