Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించడం ప్రాథమిక హక్కు.. స్టేటస్ సింబల్.. మధ్యప్రదేశ్ మంత్రి బాబూలాల్ గౌర్

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (19:19 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి బాబూలాల్ గౌర్ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దేశంలో నేరాలు పెరగడానికి మద్యం సేవించడం ఓ కారణంకాదన్నారు. ఇదే అంశంపై ఆయన సోమవారం మాట్లాడుతూ మద్యం సేవించడం ప్రాథమిక హక్కు అని, పైగా అది స్టేటస్ సింబల్ అని వ్యాఖ్యానించారు. అందువల్ల మద్యపానం కారణంగా క్రైమ్ రేటు పెరగదని సెలవిచ్చారు. 'మద్యం తాగిన తర్వాత మందుబాబులు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు పెరగడానికి మద్యం ఎలా కారణమవుతుంది? అని ప్రశ్నించారు. 
 
గతంలో కూడా ఆయన మహిళల వస్త్రాధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. తమిళనాడులోని మహిళలు నిండుగా దుస్తులు ధరిస్తారని, అందుకే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో మహిళలపై అఘాయిత్యాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments