Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రౌపది తొలి ఫెమినిస్ట్... మొండి పట్టుదల వల్లే మహాభారత యుద్ధం

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి పంచపాండవుల సతీమణ ద్రౌపదిపై ఆమె సంచలన

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (15:34 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి పంచపాండవుల సతీమణ ద్రౌపదిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నప్పటికీ ఆమె ఎప్పుడూ ఎవ్వరి మాట వినలేదన్నారు. 
 
మహాభారత యుద్ధానికి ద్రౌపది మొండి పట్టుదలే ఏకైక కారణమని రామ్ మాధవ్ కామెంట్స్ చేశారు. ఆమె మొండి పట్టుదల వల్ల ఏకంగా 18 లక్షల మంది ఆసువులు బాసారని రామ్ మాధవ్ అన్నారు. ఆమెను ప్రపంచంలోనే తొలి స్త్రీవాదిగా కొనియాడుతూనే.. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ద్రౌపది మొండితనం వల్లే మహాభారత యుద్ధం జరిగిందన్నారు. పనాజీలో నిర్వహించిన ఇండిక్ ఫెస్టివల్‌లో రామ్ మాధవ్ మాట్లాడుతూ.. భర్తలు చెప్పిన మాటను వినని.. ద్రౌపది శ్రీకృష్ణుడి మాటలనే వేదవాక్కుగా పరిగణించిందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments