Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ప్రమాణ స్వీకారం!

Webdunia
సోమవారం, 18 మే 2015 (18:02 IST)
జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. దీంతో, జార్ఖండ్ గవర్నర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేత జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర సింగ్ ప్రమాణం చేయించారు. 
 
ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం రఘువర్ దాస్, మాజీ సీఎంలు శిబు సోరెన్, అర్జున్ ముండాలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గతంలో రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నవీన్ పట్నాయక్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆమెను ప్రధాని మోడీ సర్కారు గవర్నర్‌గా నియమించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments