Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో దారుణం.... ప్రేమించి పెళ్లాడిన భార్య తల నరికేసిన భర్త

కర్ణాటకలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. షీమొగ జిల్లా చిక్‌మంగుళూరు తాలూకా శివాని గ్రామంలో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా తల నరికి చంపాడు ఓ భర్త. ఈ దారుణం చేసింది కాకుండా భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ లొంగిపోయాడు.

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (20:15 IST)
కర్ణాటకలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. షీమొగ జిల్లా చిక్‌మంగుళూరు తాలూకా శివాని గ్రామంలో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా తల నరికి చంపాడు ఓ భర్త. ఈ దారుణం చేసింది కాకుండా భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ లొంగిపోయాడు.
 
తను ప్రేమించి పెళ్లాడిన భార్య మంజుల మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నరికి చంపానని పోలీసులకు తెలిపాడు. భర్త సతీష్ గతంలో పలుసార్లు ఇదే విషయమై తన భార్యతో వాద్వాదం చేశాడు. పలుమార్లు పోలీసు స్టేషను వరకూ వెళ్లింది విషయం. పోలీస్ స్టేషన్లో వారికి నచ్చచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఐతే అదేమీ పట్టించుకోని సతీష్ తన భార్యను పొట్టనబెట్టుకున్నాడు. పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సతీష్, మంజులకు ఇద్దరు పిల్లలున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments